సింగరాయకొండలో రైతు భరోసా పేరుతో వృద్ద జంటను మోసం — అప్లికేషన్ ఫీజ్ అవ్తుంది అని చెప్పి డబ్బులు తీసుకొని పరార్
తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ బస్టాండ్ వద్ద రైతు భరోసా సొమ్ము వచ్చిందని నమ్మబలికి ఓ వ్యక్తి ఇద్దరి వృద్ధులను మోసగించారు. శానంపూడి నుండి కందుకూరు ఆసుపత్రికి వెళ్లి తిరిగి సింగరాయకొండ బస్టాండ్ లో దిగిన ఈ ఇద్దరిని ఒక వ్యక్తి…