కందుకూరు నియోజకవర్గ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్
ఈ సంక్రాంతికి ప్రతి ఇంట ఈ భోగి మీకు భోగభాగ్యలను , సంక్రాంతి మీకు సుఖసంతోషాలను , కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని అవి మీ జీవితాంతం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను అని అన్నారు. తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి,…