Category: ఆంధ్రప్రదేశ్

111 మందికి 78.28 లక్షలు భారీగా CMRF చెక్కులు అందజేసిన MLA ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వివిధ ఆరోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు సీఎంఆర్ఎఫ్ ద్వారా అధిక మొత్తంలో వైద్య…

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు…

సంచార జాతుల పిల్లలను తప్పనిసరిగా బడులకు పంపాలి : జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- సంచార జాతుల వారు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పిలుపునిచ్చారు.మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంచార…

దొనకొండ చెరువులకు మహార్దశ – డా గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా సమీక్షా మండలి సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి,…

పొగాకు రైతుల పొగాకు కొనుగోలు కొరకు 1000 కోట్ల రూపాయలు కేటాయించాలి

రైతు సంఘం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి జయంతి బాబు డిమాండ్ తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు 26వ వేలం కేంద్రం పొగాకు రైతుల సమావేశం విప్పగుంట గ్రామంలో ఉన్నం రమణయ్య అనుములు సురేష్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం…

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన ప్రశాంతమ్మ.

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నిడిముసిలి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి దువ్వూరు పావని గారి భర్త మధు రెడ్డి గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కోవూరు శాసనసభ్యులు శ్రీమతి…

మర్రిపూడి మండల చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్ల సమావేశంలో పాల్గొన్న HSC గ్రూప్స్ అధినేత తాటిపర్తి సుధాకర్

తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి :- ప్రకాశం జిల్లా: కొండపి నియోజకవర్గంలోని మర్రిపూడి మండల కేంద్రంలో నిర్వహించిన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా HSC గ్రూప్స్ సంస్థల అధినేత తాటిపర్తి సుధాకర్ హాజరయ్యారు. మర్రిపూడి మండల పాస్టర్ల…

కలికివాయి మరియు కనుమల్ల గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా బుధవారం అనగా 15 7 2026 కలికివాయి మరియు కనుమల్ల గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ…

DRC సమావేశంలో పలు సమస్యలు ప్రస్తావించిన MLA ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా సమీక్ష సమావేశం… ఇంచార్జి మంత్రివర్యులు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి అధ్యక్షతన బుధవారం ఒంగోలులోని ప్రకాశం భవన్ లో జరిగింది. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి…

డెంగ్యూ వ్యాధిపై అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా కంభం మండలంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కె. మధుర వాణి ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందరితో ప్రతిజ్ఞ చేయించి డెంగ్యూ వ్యాధి యొక…