వారి దేవస్థానంలో నిర్వహించిన జీవ ధ్వజ ప్రతిష్ట మహోత్సవం
తొలి శుభోదయం న్యూస్ కురిచేడు:- కురిచేడు మండలం, వెంగయపాలెం గ్రామంలోని సీతారాముల వారి దేవస్థానంలో నిర్వహించిన జీవ ధ్వజ ప్రతిష్ట మహోత్సవంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల వారి ఆశీస్సులు…