google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

సీనియర్ సివిల్ జడ్జి ఎం శోభ ని ఘనంగా సన్మానించిన బార్ అసోసియేషన్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు కోర్టు నందు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఎం శోభ పదోన్నతిపై వైజాగ్ 14వ అడిషనల్ జిల్లా జడ్జిగా వెళుతున్న సందర్భంగా కందుకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలేటి శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా…

మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి కందుకూరు పట్టణ సీఐటీయు పిలుపు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో జరిగే మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి కందుకూరు పట్టణ సీఐటీయు పిలుపు. కందుకూరు పట్టణంలో జరుగుతున్న మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మిక వర్గం పాల్గొనాలని సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు జి…

“స్వచ్ఛ పదం” పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా సంయుక్త కలెక్టర్ పి శ్రీనివాసులు మరియు మార్కాపురం జిల్లా డిస్ట్రిక్ట్ జి ఎస్ డబ్ల్యూ ఎస్…

సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్

— ఎమ్మెల్సీ శ్రీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:- మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వహక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, అదేవిధంగా తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ…

పొగాకు కిలో 360 రూ, కి కొనుగోలు చేయాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు టుబాకో బోర్డు లో పొగాకు కొనుగోలు పరిస్థితిని, రైతుల పడుతున్న బాధలను పరిశీలన చేయటం జరిగింది. ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐ టీ సీ తో కుమ్మక్కు అవ్వటం…

ఒంగోలు ట్రాఫిక్ సీఐ గారి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఒంగోలు పట్టణంలో ట్రాఫిక్ సీఐ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డ్రైవర్లకు వివరించారు.వాహనం నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా…

ప్రతి గ్రామంలో అభివృద్ధి – ప్రతి గడపకు సంక్షేమం

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- ముదువర్తి పాలెం అభివృద్ధి లక్ష్యంగా మంగళవారం సిసి రోడ్లు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది, శిలాఫలకాలు వేసి వదిలేయడం కాదు, పనులు పూర్తి చేసి ప్రజలకు అందించడం మా ప్రభుత్వ విధానం.…

మునిసిపల్ వార్డులలో గల సమస్యలపై కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేసిన పల్నాడు జిల్లా యం.ఆర్. మానవ హక్కుల సంఘం నాయకులు

తొలి శుభోదయం న్యూస్ నరసరావుపేట:- యం.ఆర్. హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున్ రెడ్డి నేషనల్ బోర్డ్ డైరెక్టర్ రోడ్డా తిరుపతయ్య ఆదేశాల మేరకు ఏపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ పి.ఎల్. శ్రీనివాస రావు…

జర్నలిస్టు హత్యకు నిరసనగా సింగరాయకొండ జర్నలిస్టుల నిరసన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ సింగరాయకొండలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు.చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో జరిగిన ఈ దారుణ…

మహిళలపై జరిగే నేరాలు గురించి అవగాహన కార్యక్రమం సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై శ్రీహరి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- మహిళలపై జరిగే నేరాలు గురించి అవగాహన. సింగరాయకొండ లో ని MSR ఫ్యాక్టరీ నందు సింగరాయకొండ కొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వై శ్రీహరి మహిళలు పై జరిగే నేరల గురించి అవగాహనా సదస్సు…