సీనియర్ సివిల్ జడ్జి ఎం శోభ ని ఘనంగా సన్మానించిన బార్ అసోసియేషన్
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు కోర్టు నందు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఎం శోభ పదోన్నతిపై వైజాగ్ 14వ అడిషనల్ జిల్లా జడ్జిగా వెళుతున్న సందర్భంగా కందుకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలేటి శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా…