google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

మే6 విజయవాడ మహా ధర్నా విజయవంతం చేయండి… వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ పిలుపు

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలే ప్రధాన డిమాండ్ గా మే 6 తేదీ విజయవాడలోని ధర్నా చౌక్ లో తలపెట్టిన మహా ధర్నా విజయవంతం చేయాలని లక్ష్యంతో ఆదివారం ఉపాధ్యాయ…

2వ అదనపు జూనియర్ న్యాయస్థానానికి జడ్జిగా భరత్ చంద్ర

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు లో ఆదివారం రెండవ అదనపు జూనియర్ సివిల్ న్యాయస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టర్ విజయ సునీతతో పాటు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ,…

ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ గుంటూరు:- గుంటూరులోని జెకేసి రోడ్డులో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ కొండపల్లి నాగేశ్వరరావు,…

డిహెచ్పిఎస్ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువది సుబ్బారావు.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని డిహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువది సుబ్బారావు కోరారు. మార్కాపురంలోని పూల సుబ్బయ్య భవన్ నందు దళిత హక్కుల పోరాట సమితి కార్యవర్గ సమావేశం…

PMEGP కింద మంజూరైన కారును లబ్ధిదారుకు అందజేసిన మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం:- PMEGP కింద మంజూరైన కియా కారును మర్రిపూడి మండలం చిలంకూరు గ్రామానికి చెందిన లబ్ది దారురాలు మేలం అనిత కుటుంబ సభ్యులకు తూర్పు నాయుడు పాలెం క్యాంపు కార్యాలయంలో ఆదివారం మంత్రి డోలా శ్రీ…

క్యాన్సర్ పేషెంట్ కి ఆర్థిక సహాయం అందించిన సలాం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు పట్టణంలో నివాసం ఉండే మీరా సాహెబ్ అనే వ్యక్తి కొద్ది కాలంగ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈమధ్య కొద్దిగా అనారోగ్యం ఎక్కువ అవడం వల్ల చికిత్స కోసం ఆర్ధిక పరమైన కారణంగా ఐఎఫ్సి…

పెట్రోల్ డీజిల్ పై మార్కాపురం జిల్లా ప్రజలు ఆందోళన చెందద్దు…. జిల్లా కలెక్టర్

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. జిల్లాలో అవసరానికి సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.ప్రజలకు…

గిద్దలూరులో పోలీస్ సంక్షేమ పెట్రోల్ బంక్‌కు భూమి పూజ నిర్వహించిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,

గిద్దలూరులో నూతన పెట్రోల్ బంక్…ప్రజలకు నాణ్యమైన ఇంధనం – పోలీసులకు మెరుగైన సౌకర్యం తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు పోలీస్:- మార్కాపురం జిల్లా పోలీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిద్దలూరులో ఏర్పాటు చేయనున్న నూతన పెట్రోల్ బంక్ నిర్మాణానికి సంబంధించి భూమి…

స్మార్ట్‌జెన్ విద్యాసంస్థ ఘనంగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమం మరియు సాంస్కృతిక వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండలో స్మార్ట్‌జెన్ విద్యాసంస్థలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం మరియు సాంస్కృతిక వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించబడినాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులు గౌరవనీయులు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సిలర్ ప్రొఫెసర్ డి వి ఆర్ మూర్తి…

మార్కాపురం పోలీసుల సంచలన దాడి – ఎండువారిపాలెం సమీపంలో జూదం గూడు బట్టబయలు, 6 మంది అరెస్ట్, నగదు, మొబైల్ ఫోన్లు, బైకులు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం మండల పరిధిలోని ఎండువారిపాలెం గ్రామ సమీపంలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్నారనే గోప్య సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పందించి ఆకస్మిక దాడి చేపట్టారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 6 మందిని పోలీసులు…