Category: ఆంధ్రప్రదేశ్

జూదంపై ఉక్కుపాదం… వేంపాడు గ్రామంలోని జగనన్న కాలనీలో జూద స్థావరంపై దాడి – ముగ్గురు పట్టివేత, నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పొన్నలూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారు తన సిబ్బందితో కలిసి వేంపాడు గ్రామంలోని జగనన్న కాలనీలో జూదం నిర్వహిస్తున్న వారిపై ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో…

గిట్టుబాటు ధర లభించక రోడ్డెక్కిన పొగాకు రైతులు…

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- 400 పైగా పొగాకు బేళ్లను వేలంకు తీసుకురాగా కేవలం 20 పొగాకుబేళ్లను కొనుగోలు చేయడంతో వేలాన్ని ఆపి బయటకు వచ్చిన రైతులు…అనంతరం గిట్టుబాటు ధర కల్పించాలని ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేసిన పొగాకు…

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం… జిల్లా వ్యాప్తంగా విస్తృత వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు – ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రజల ప్రాణాలు కాపాడడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మరియు ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించడం లక్ష్యంగా పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక వాహన…

చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలకు మహా ముగింపు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత పవిత్రమైన ఘట్టమైన చక్రస్నానం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది.స్వామివారి సుదర్శన చక్రానికి వేద మంత్రోచ్ఛారణల నడుమ పవిత్ర తీర్థంలో అభిషేకం నిర్వహించి…

సింగరాయకొండ ఎంపీడీవో జయమణి గారు మృతి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండల అభివృద్ధి అధికారి (MPDO) జయమణి గారు శనివారం ఉదయం హఠాన్మరణం చెందారు.తెలిసిన వివరాల ప్రకారం, నిద్రలో ఉండగానే గుండెపోటుకు గురై ఆమె మృతి చెందినట్లు సమాచారం. ఈ వార్త తెలిసిన వెంటనే…

పేదింటికి సౌర వెలుగు… ప్రతి కుటుంబానికి కరెంట్ భారం నుంచి ఉపశమనం!

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి మండలం రామచంద్రాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్లను దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ , డా కడియాల…

దర్శి 19వ వార్డ్ అభివృద్ధికి మరో ముందడుగు

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి పట్టణం 19వ వార్డ్‌లో రూ.51.50 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను డా. గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసి…

ఎమ్మెల్యే ఇంటూరి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోషే …..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు 50వ జన్మదినోత్సవం సందర్భంగా కందుకూరు పట్టణంలోని రోడ్లు మరియు భవనాలు అతిథి గృహంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి బొకే అందజేసిన అనంతరం జన్మదిన…

జూలై 7న ఈదుమూడిలో జరుగు మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన మహోత్సవ కరపత్రాల ఆవిష్కరణ .

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- MRPS 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలై 7న MRPS పురిటిగడ్డ ఈదుమూడిలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన మహోత్సవాన్ని MRPS వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఘనంగా…

AMC పాలకమండలి ప్రమాణ స్వీకారం సందర్భంగా భారీర్యాలీ ఎమ్మెల్యే ఇంటూరి నేతృత్వంలో వేలాదిగా తరలివచ్చిన కూటమి సైన్యం

ర్యాలీలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు… తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి చైర్ పర్సన్ గా రాయపాటి సుభాషిని, మరో 15 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎమ్మెల్యే…