కందుకూరులో యువకుడి నిజాయితీకి ప్రశంసలు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం సమీపంలో ఒక బంగారు బ్రాస్లెట్ దొరికింది. దానిని స్వాధీనం చేసుకున్న చేగు నరసింహ అనే యువకుడు తన నిజాయితీని చాటుకుంటూ వెంటనే పోలీసులకు అప్పగించాడు.ఈ సందర్భంగా ఎస్ఐ…