google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేను చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటన నేడు రెండో రోజుకు చేరుకుంది

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణ అభివృద్ధిని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేను చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటన నేడు రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు ఉదయం మున్సిపల్ కమిషనర్ అనూష మరియు ఇతర అధికారులతో కలిసి 13వ వార్డులోని…

గిద్దలూరులో జనగణన శిక్షణ ప్రారంభం – ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు అవగాహన

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణ కార్యక్రమంలో భాగంగా బుధవారం గిద్దలూరు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని చార్జ్ ఆఫీసర్ ఆంజనేయ రెడ్డి, అదనపు…

పేదలకు భోజనం వాటర్ బాటిల్స్ పంపిణి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో బృందావనం కు చెందిన శీలం సభాపతి గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి భార్య శీలం కోటేశ్వరి సహకారంతో గురువారం స్థానిక ఆర్టీసీ…

విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఇంటర్మీడియట్ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించిన… కందుకూరు పట్టణంలోని సాయిబాబా ఐఐటి- జేఈఈ మరియు నీట్ అకాడమీ విద్యార్థులను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం అభినందించారు.మొదటి సంవత్సరం పరీక్షల్లో 470 మార్కులకు గాను… దాసరి…

ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులను సప్లమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేయండి

100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం పేద పిల్లల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలకు శిక్షణ…

హెల్త్ స్వచ్ఛంద సంస్థకు 25 కుర్చీలు ఉచితంగా పంపిణీ చేసిన ఒంగోలు వన్ టౌన్ సిఐ వై.నాగరాజు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు, సెక్స్ వర్కర్స్, ట్రాంజెండర్స్ పట్ల వివక్షత విడనాడాలని వారి హక్కులకు ఎక్కడ భంగం కలకుండా వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించే విధంగా అందరూ వారికి సహాయ సహకారాలు అందించాలని అప్పుడే వారి…

మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసులు మహిళలు మరియు పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వివిధ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఒంగోలు రూరల్ సీఐ గారి ఆధ్వర్యంలో మండల స్థాయిలో ANMs,…

భానుశ్రీ కి అభినందనలు తెలియజేసిన లోటస్ హైస్కూల్ యాజమాన్యం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-సింగరాయకొండ మండలంలోని లోటస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో పదవ తరగతి చదివిన సోమరాజుపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ అర్రిబోయిన రాంబాబు గారి కుమార్తె అర్రిబోయిన భాను శ్రీ…

నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు

లాడ్జీలు, బస్టాండ్‌లలో పోలీసుల తనిఖీలు…చట్ట వ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరండి లాడ్జి, హోటల్స్ అనుమానాస్పదంగా అన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం…

పొగాకు కొనుగోళ్లు ప్రతిరోజు జరిగేటట్లు ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ చేయాలి సిపిఎం డిమాండ్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు 26,27 పొగాకు వేలం కేంద్రాలలో ప్రతిరోజు కనీసం 100 బేళ్ళకు తగ్గకుండా కొనుగోళ్లు చేసేవిధంగా ప్రజా ప్రతినిధులు,బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలని, తద్వారా కందుకూరు నియోజకవర్గం లోని రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి…