లింగసముద్రంలో ‘ మీకోసం` వినియోగించుకోవాలని ప్రజలకు కలెక్టర్ పిలుపు.
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- కందుకూరు నియోజకవర్గం, లింగసముద్రం మండల కేంద్రంలో ఈనెల 12వ తేదీన ‘ మీకోసం ‘ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల…