ఈరోజు కందుకూరులోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో… సాగునీటి సంఘాల సభ్యులు, రైతు నేతలతో కలిసి సమావేశం నిర్వహించాను.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలు, కాలువల నిర్వహణ, సాగునీటి సరఫరా వంటి ముఖ్య అంశాలపై సమగ్రంగా చర్చించాము. ప్రతి ఎకరాకు సమయానికి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించాను.రైతుల సమస్యలను ప్రాధాన్యతగా…