పదవ తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి పాసవ్వాలి, 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం ఉమ్మడి ప్రకాశం జిల్లా సోషల్ వెల్ఫేర్ ASWO లతో మంత్రి డా.స్వామి సమీక్ష
వార్డెన్ ల పనితీరు, హాస్టళ్లలో పారిశుద్ధ్య నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో సంతృప్తి శాతం పెరగాలి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం/తూర్పు నాయుడుపాలెం:- పదవ తరగతి పరీక్షల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ప్రతి విద్యార్థి…