TDP కార్యాలయంలో మౌలానా ఆజాద్ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన పార్టీ నేతలు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- దేశంలో విద్యారంగం అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని కందుకూరు టిడిపి కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలువురు ముస్లిం నేతలు ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.…