జేఈఈ మెయిన్స్ సెషన్ వన్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరిమండ జస్వంత్ రెడ్డి
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లోఆరవ తరగతి చదువుతున్న కనిగిరికి చెందిన సయ్యద్ అలీ కుమారుడు కౌషిత్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనపై పూర్తి స్థాయి ప్రత్యేక విచారణ జరపాలని ప్రజా సంఘాల…
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని TRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) వేదికగా మంగళవారం నాడు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఎన్.ఎస్.ఎస్. (NSS) విభాగం మరియు రెండవ…
ఇటీవల 250 మంది అంబేద్కర్ గురుకులాల TGTలకు PGTలుగా ప్రమోషన్లు కల్పించిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి డిఎస్ బీవీ స్వామికి కృతజ్ఞతలు తెలిపిన PGTలు తొలి శుభోదయం న్యూస్ విశాఖ:- విద్యార్దుల సంక్షేమంతో పాటు ఉపాధ్యాయుల సమస్యల…
తొలి శుభోదయం న్యూస్ వలేటివారిపాలెం:- ,రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్థిక సహకారం తో లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం వలేటివారిపాలెంలో మంగళవారం జరిగిoది. ఈకార్యక్రమమును ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షులు గుత్తా మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ…
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండమండలంలోని బిట్రగుంటలో కొలువు తీరి ఉన్న శ్రీ కాల భైరవఆలయంలోమంగళవారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, హోంమాలను నిర్వహించారు. తమ మొక్కుబడులను చెల్లించి గుమ్మడికాయలనువెలిగించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.…
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్ మరియు డస్ట్ బిన్ల పంపిణీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని పచ్చ…
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు పట్టణంలోనీ శ్రీ పాతాళ నాగేశ్వరస్వామి దేవాలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రారంభించారు ఈసందర్భంగా దేవాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే…
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం పాదయాత్రగా వెళ్తున్న శివభక్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం Lee Pharma సహకారంతో ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద…
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ప్రకాశం జిల్లా టంగుటూరు దరఖాస్తుదారులకు కీలక సమాచారం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాలలో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి. అన్నమ్మ తెలిపారు.ప్రకాశం జిల్లా…