Author: JALAIAH

🌸 శ్రీరామనవమి శుభాకాంక్షలు తొలి శుభోదయం న్యూస్ 🌸

తొలి శుభోదయం న్యూస్ కుటుంబం తరఫునప్రియమైన పాఠకులు, ప్రేక్షకులు, వీక్షకులు మరియు ప్రకటనదారులకు హృదయపూర్వక శ్రీరామనవమి శుభాకాంక్షలు🙏ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడి ఆశీస్సులు మీ అందరి జీవితాల్లో ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం నింపాలని మనసారా కోరుకుంటున్నాము.మీ విశ్వాసం, ఆదరణతోనే మన ప్రయాణం…

న్యూఢిల్లీలో నేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF) సమిట్-2026

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు ఈ సదస్సులో పాల్గొని, జిల్లాలో DMF నిధుల వినియోగంపై కీలక అంశాలను వివరించారు. పర్యావరణానికి పెద్దపీట: రూ. 3.5 కోట్ల వ్యయంతో జిల్లాలో రెండు చోట్ల మియావకీ…

మూగజీవాలకు ‘జీవధార’: ప్రకాశం జిల్లాలో ‘పల్లె పండుగ’ సత్ఫలితాలు!

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- వేసవి భానుడు భగభగలాడుతున్న వేళ, పల్లెల్లోని మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు ప్రకాశం జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్లె పండుగ” కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా నిర్మించిన…

‘దాతల సహకారంతో చల్లని మజ్జిగ పంపిణీ’

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- ప్రకాశం జిల్లా గుడ్లూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ లో ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద నేత్రపురి శ్రీరామసేవక్ ఆధ్వర్యంలో కందుకూరు వాస్తవ్యులు గుర్రం శ్రీ లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు…

ఒంగోలు నగర ముఖచిత్రాన్ని మార్చేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చెయ్యాలి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నగరాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. నగర ముఖచిత్రాన్ని మార్చేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రామాయపట్నం పోర్ట్, బీపీసీఎల్, జిందాల్…

శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర మంత్రివర్యులు

తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :- శ్రీ సీతారాముల దివ్య కల్యాణాన్ని స్మరించుకుంటూ జరుపుకునే శ్రీరామనవమి పండుగ సందర్భంగా కొండపి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.ధర్మం, న్యాయం, అంకితభావంతో పనిచేసే నాయకత్వం… ఇవన్నీ శ్రీరాముని జీవితం మనకు నేర్పిన గొప్ప…

విజయవాడ రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి సీజ్… 8 మంది అరెస్టు..

తొలి శుభోదయం న్యూస్ విజయవాడ:- విజయవాడ రైల్వే స్టేషన్‌లో బుధవారం రాత్రి పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో ఈగల్ మరియు ఆర్‌పీఎఫ్ (RPF) సిబ్బంది సంయుక్తంగా మెరుపు దాడులు…

వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్‌ గారిని పరామర్శించిన కావలి ఎమ్మెల్యే

తొలి శుభోదయం న్యూస్ కావలి:- ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇటీవల మాతృవియోగం చెందారు. కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గురువారం నెల్లూరులోని అజీజ్ గారి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి తన…

శ్రీరామనవమి శుభాకాంక్షలు: శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీ మానుగుంట మహీదర్ రెడ్డి రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ ఆదర్శ దంపతుల కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి మీ గ్రామ రామాలయంలో ప్రజలందరు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని…

మార్కాపురం బస్సు ప్రమాదంలో అంకభూపాలపురం మహిళ మృతి సంతాపం తెలిపిన MLA ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామానికి చెందిన మహిళ మృతి చెందింది. ఆమెను బండారు పద్మ (25)గా గుర్తించారు. అంక భూపాలపురం గ్రామానికి చెందిన…