గుడ్లూరు మండలంలో పలు పరామర్శలలో వైసిపి ఇన్చార్జ్ బుర్రా. మధుసూదన్ యాదవ్
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- నెల్లూరు జిల్లా కల్చరల్ వింగ్ జిల్లా అధ్యక్షులు కంపరాజు సాంబశివరాజు అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటిదగ్గర ఉన్న సాంబశివరాజును బుర్రా మధుసూదన్ యాదవ్ పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్ యాదవ్ పరామర్శ…