“ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ప్రకాశం పోలీసులు,మార్కాపురం పోలీసులు ఉక్కుపాదం: జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా E-Challan తనిఖీలు – మీ ప్రయాణం సురక్షితం.. నిబంధనల పాలన తప్పనిసరి!”
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం &మార్కాపురం పోలీస్ :- రహదారి భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ విభాగం రంగంలోకి దిగింది. జిల్లావ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తున్న వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.…
సింగరాయకొండలోని స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్, మోడల్ ప్రదర్శనలు వంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గారైన డాక్టర్ గీతా రాణి మాట్లాడుతూ,భారత ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్. కనుగొన్న “రామన్…
రాష్ట్ర శాసన సభలో జర్నలిస్ట్ పింఛన్ పథకాన్ని ప్రస్తావించిన పూతల పట్టు ఎం ఎల్ ఎ కి అభినందనలు.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- పొరుగు రాష్ట్రాల తరహాలో ఆంధ్ర ప్రదేశ్ లో జర్నలిస్ట్ కుటుంబ సంక్షేమం కోసం పింఛను ప్రవేశపెట్టాలని రాష్ట్ర బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు చేయ్యాలని పూర్వ జర్నలిస్ట్ చిత్తూరుజిల్లా పూతల పట్టు శాసన సభ్యుడు కలికిరి…
సింగరాయకొండలో గృహ దొంగతనం కేసు – నిందితుడికి ఏడాది జైలు శిక్ష
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- గృహ దొంగతనం కేసులో నిందితుడికి సింగరాయకొండ కోర్టు ఒక సంవత్సరం సాదా కారాగార శిక్ష విధించింది. సివిల్ జడ్జి డాక్టర్ వి. లీలా శ్యాంసుందరి శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు.ములగుంటపాడు గ్రామంలోని వెంకటేశ్వర…
“బాలయోగి నగర్లో పోలీసుల ‘క్లీన్ అండ్ క్లియర్’: ప్రజలతో కలిసి బహిరంగ మద్యపాన స్థావరాలను శుభ్రం చేసిన సింగరాయకొండ పోలీసులు!”
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలయోగి నగర్ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే దిశగా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. గత కొంతకాలంగా ఇక్కడ కొందరు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవించడం (Open Boozing)…
త్వరలో జనగనణ, మరియు స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ మొదలు అవుతుంది … డి ఆర్ ఓ చిన్న ఓబులేసు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:= ఒంగోలు కలెక్టరేట్ నందు గల డి ఆర్ ఓ గారి చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులతో సమావేశం జరిగింది, ఈ కార్యక్రమం జిల్లా డి ఆర్ ఓ ఓబులేసు ఆధ్వర్యంలో జరిగింది,…
డీ.జే.ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గంలోని స్కాలర్షిప్ ద్వారా చదివిస్తున్న 100 మంది విద్యార్థులును శాసనసభను సందర్శించడం జరిగినది.
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- అమరావతి నందు డీ.జే.ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గంలోని స్కాలర్షిప్ ద్వారా చదివిస్తున్న 100 మంది విద్యార్థులును శాసనసభను సందర్శించడం జరిగినది. బాలల శాసనసభ యాత్ర పేరుతొ అసెంబ్లీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారో సంక్షేమ పథకాలు,…
శనివారం సిఎస్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న గుట్టపల్లి సాయి ప్రసాద్
తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.రాష్ట్ర ప్రభుత్వం గత నవంబరు 29వ తేదీన జిఓఆర్టి సంఖ్య 2230 ద్వారా ప్రస్తుత సిఎస్ విజయానంద్…
ఒంగోలు కార్గో సిబ్బంది సేవలు అందేనా,
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ప్రకాశం రీజియన్ ఒంగోల్ కార్గో సెంటర్ లో పార్సిల్ కొరియర్ సర్వీసు డెలివరీ కౌంటర్lలలోఐదు స్విఫ్ట్ లలో 20 మంది సిబ్బంది విధులను నిర్వహిస్తున్నారు. ఉదయము 6 గంటల నుంచి…
బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జనసేన పార్టీ ఉద్యమి క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన కనపర్తి మనోజ్ కుమార్
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లాలో ఒంగోలులో మాజీ మంత్రివర్యులు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం వారి నివాసంలో జనసేన పార్టీ ఉద్యమి క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన…