తొలి శుభోదయం న్యూస్ దర్శి:-

మహాత్మా జ్యోతిరావు పూలే గారి ద్విశతాబ్ది జయంతి సందర్భంగా దర్శి టిడిపి కార్యాలయంలో Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డా. కడియాల లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, దళితుల అభ్యున్నతి, కులవ్యవస్థ నిర్మూలన, విద్య ప్రాధాన్యత కోసం పూలే గారి సేవలు అపారమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను అందరం ఆచరించాలని పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *