తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు పట్టణంలోని ఆదిఆంధ్రకాలనీకి చెందిన పర్సు సురేష్… ఇటీవల జరిగిన గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తమ ఫలితం సాధించి సబ్ రిజిస్టర్ గా ఎంపికయ్యారు. గతంలో రెవిన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ… కష్టపడి ఉద్యోగం సాధించారు. ఈ నేపథ్యంలో… శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ని సురేష్ మర్యాదపూర్వకంగా కలవగా, అతనిని ఎమ్మెల్యే సత్కరించి అభినందించారు.

నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, నాయకులు పర్సు నాగేశ్వరరావు, చదలవాడ కోటేశ్వరరావు, ఐజాక్, రామయ్య తదితరులు సురేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *