జిల్లా అభివృద్ధిలో కీలక అడుగు!
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి-4 పథకం ద్వారా ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.కేపీఐ (KPI) లక్ష్యాల సాధన మరియు ‘జీరో పావర్టీ’ (P-4) అమలుపై…