ఇంగ్లీష్ పై పట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఏ. డి. ఏ రాజశ్రీ –
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- ఇంగ్లీష్ పై పట్టు సాధించడం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని గిద్దలూరు ఏ. డి. ఏ రాజశ్రీ అన్నారు. గిద్దలూరు లోని గ్రీన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వాహకులు బిజ్జం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజ్జం చంద్రశేఖర్…