“ప్రజా దర్బార్” కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా దర్బార్” కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని ప్రజలు మరియు పార్టీ కార్యకర్తల నుండి వినతులు స్వీకరించారు.ప్రజల సమస్యలను ఆలకించి సంబంధిత అధికారులతో…