పొగాకు కొనుగోళ్లు ప్రతిరోజు జరిగేటట్లు ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ చేయాలి సిపిఎం డిమాండ్
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు 26,27 పొగాకు వేలం కేంద్రాలలో ప్రతిరోజు కనీసం 100 బేళ్ళకు తగ్గకుండా కొనుగోళ్లు చేసేవిధంగా ప్రజా ప్రతినిధులు,బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలని, తద్వారా కందుకూరు నియోజకవర్గం లోని రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి…