దివ్యాంగుల సంక్షేమానికి ఏడు వరాలు – కూటమి ప్రభుత్వానికి సింగరాయకొండలో ఘన కృతజ్ఞతలు
తొలి శుభోదయం సింగరాయకొండ:- కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3న రాష్ట్రంలోని దివ్యాంగ సోదరి–సోదరులకు ఇంద్రధనస్సు లాంటి ఏడు వరాలను ప్రకటించిన శుభ సందర్భంగా సింగరాయకొండ మండలంలో…