టీ పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పట్టణంలోని న్యూ ఎస్బిఐ ఎదురుగా కొత్తగా ఏర్పాటుచేసిన టీ పార్కును కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకులు పి. బ్రహ్మయ్యకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలుపుతూ…. వ్యాపారం బాగా జరగాలని,…