గిద్దలూరులో పేద విద్యార్థులపై ఫీజుల భారం ఎస్ఎఫ్ఐ వినతిపత్రం
తొలి శుభోదయం ప్రకాశం:- గిద్దలూరు పట్టణంలో గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాచర్ల గేట్ వద్ద ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం విద్యార్థి నాయకులు స్థానిక తహసీల్దార్ ఆంజనేయ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ…