సహాయ నిధి (CMRF) ద్వారా 33 మంది లబ్ధిదారులకు ₹14.4 లక్షల విలువైన ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా 33 మంది లబ్ధిదారులకు ₹14.4 లక్షల విలువైన ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశాను. కందుకూరు పట్టణానికి చెందిన 15 మందికి ₹7.14 లక్షలు,…