మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమం ‘దండి మార్చి 2.0’ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- దేశ యువత భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారుతున్న మాదకద్రవ్యాల పట్ల చైతన్యం కలిగించే లక్ష్యంతో, భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో “వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్”…