Category: ఆంధ్రప్రదేశ్

విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఇంటర్మీడియట్ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించిన… కందుకూరు పట్టణంలోని సాయిబాబా ఐఐటి- జేఈఈ మరియు నీట్ అకాడమీ విద్యార్థులను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం అభినందించారు.మొదటి సంవత్సరం పరీక్షల్లో 470 మార్కులకు గాను… దాసరి…

ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులను సప్లమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేయండి

100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం పేద పిల్లల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలకు శిక్షణ…

హెల్త్ స్వచ్ఛంద సంస్థకు 25 కుర్చీలు ఉచితంగా పంపిణీ చేసిన ఒంగోలు వన్ టౌన్ సిఐ వై.నాగరాజు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు, సెక్స్ వర్కర్స్, ట్రాంజెండర్స్ పట్ల వివక్షత విడనాడాలని వారి హక్కులకు ఎక్కడ భంగం కలకుండా వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించే విధంగా అందరూ వారికి సహాయ సహకారాలు అందించాలని అప్పుడే వారి…

మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసులు మహిళలు మరియు పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వివిధ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఒంగోలు రూరల్ సీఐ గారి ఆధ్వర్యంలో మండల స్థాయిలో ANMs,…

భానుశ్రీ కి అభినందనలు తెలియజేసిన లోటస్ హైస్కూల్ యాజమాన్యం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-సింగరాయకొండ మండలంలోని లోటస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో పదవ తరగతి చదివిన సోమరాజుపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ అర్రిబోయిన రాంబాబు గారి కుమార్తె అర్రిబోయిన భాను శ్రీ…

నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు

లాడ్జీలు, బస్టాండ్‌లలో పోలీసుల తనిఖీలు…చట్ట వ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరండి లాడ్జి, హోటల్స్ అనుమానాస్పదంగా అన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం…

పొగాకు కొనుగోళ్లు ప్రతిరోజు జరిగేటట్లు ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ చేయాలి సిపిఎం డిమాండ్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు 26,27 పొగాకు వేలం కేంద్రాలలో ప్రతిరోజు కనీసం 100 బేళ్ళకు తగ్గకుండా కొనుగోళ్లు చేసేవిధంగా ప్రజా ప్రతినిధులు,బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలని, తద్వారా కందుకూరు నియోజకవర్గం లోని రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి…

మహిళల భద్రతే ప్రాధాన్యం – శక్తి యాప్ వినియోగం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై ప్రకాశం & మార్కాపురం పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు మహిళలు, పిల్లల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని శక్తి యాప్ (Sakthi App) వినియోగం మరియు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై విస్తృత అవగాహన…

స్వీయ గణనపై పొదుపు సంఘాల సభ్యులకు తహసిల్దార్ అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పొదుపు సంఘాల సభ్యులకు 2027 జనాభా గణనపై అవగాహన కార్యక్రమాన్ని మండల తాసిల్దార్ ఎన్ వి బి రాజేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ గారు మాట్లాడుతూ, తమ…

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- అగ్నిమాపక శాఖ వారోత్సవాలలో భాగంగా గురువారం మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కల్పించారు. అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వి మార్ట్ సూపర్ మార్కెట్…