జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- దేశవ్యాప్తంగా జనగణన గురువారం ప్రారంభమైన నేపథ్యంలో…. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, తన కుటుంబ వివరాలను సొంతగా నమోదు చేసుకున్నారు. జనగణన తొలిరోజున ప్రజా ప్రతినిధులతో వివరాలు చేస్తుండగా…. స్థానిక ఎమ్మెల్యేతో, జిల్లా రెవిన్యూ అధికారి…