గాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతి లో కొనసాగించాలి
వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ డిమాండ్ తొలి శుభోదయం టంగుటూరు:- గాంధీ వర్ధంతి సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో టంగుటూరు పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించటం జరిగింది.…