google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రతే ప్రాధాన్యం – శక్తి యాప్ వినియోగం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై ప్రకాశం & మార్కాపురం పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు మహిళలు, పిల్లల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని శక్తి యాప్ (Sakthi App) వినియోగం మరియు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై విస్తృత అవగాహన…

స్వీయ గణనపై పొదుపు సంఘాల సభ్యులకు తహసిల్దార్ అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పొదుపు సంఘాల సభ్యులకు 2027 జనాభా గణనపై అవగాహన కార్యక్రమాన్ని మండల తాసిల్దార్ ఎన్ వి బి రాజేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ గారు మాట్లాడుతూ, తమ…

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- అగ్నిమాపక శాఖ వారోత్సవాలలో భాగంగా గురువారం మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కల్పించారు. అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వి మార్ట్ సూపర్ మార్కెట్…

జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- దేశవ్యాప్తంగా జనగణన గురువారం ప్రారంభమైన నేపథ్యంలో…. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, తన కుటుంబ వివరాలను సొంతగా నమోదు చేసుకున్నారు. జనగణన తొలిరోజున ప్రజా ప్రతినిధులతో వివరాలు చేస్తుండగా…. స్థానిక ఎమ్మెల్యేతో, జిల్లా రెవిన్యూ అధికారి…

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ముందడుగు – బ్లాక్ స్పాట్‌లు, గ్రామాల నుంచి నేషనల్ హైవేకు కలిసే జంక్షన్లు, ప్రమాదకర మలుపుల్లో కుంభాకార దర్పణాల ఏర్పాటు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం మరియు మార్కాపురం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా పోలీస్ శాఖ పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రమాదాలు తరచుగా జరుగుతున్న ప్రదేశాలు, ముఖ్యంగా బ్లాక్ స్పాట్‌లుగా…

చదువులకు పేదరికం అడ్డు కాదు వనరులు వినియోగం ప్రధానం.లక్ష్యం పట్టుదల దీక్ష ఉంటే కాదేది అసాధ్యం .గ్రామీణ ప్రభుత్వ విద్యాస్థలు పేదల విద్యాభివృద్ధికి పట్టుకొమ్మలు.

ప్రయివేటు విద్యాసంస్థలకు ధీటుగా ఫలితం సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- పేదల విద్యాభివృద్ధి సంక్షేమం కోసం ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన ఉపాధ్యాయుల ద్వారా అందిస్తున్న చదువులకు ప్రకాశం జిల్లా సింగరాయకొండ…

దర్శిలో అన్నా క్యాంటీన్ ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో అన్నా క్యాంటీన్‌ను టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రారంభించారు.వారితో పాటు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు,…

దర్శి ప్రభుత్వ మోడల్ స్కూల్‌కు గర్వకారణమైన ఇంటర్ ఫలితాలు

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ఇంటర్ ఫలితాల్లో దర్శి మోడల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. M. కోమలి (MPC) 465/470, P. అర్చన (BiPC) 451/455 మార్కులు సాధించి దర్శి టౌన్‌లో 2వ ర్యాంక్‌లు పొందారు.ఈ సందర్భంగా విద్యార్థులను…

ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి టిడిపి కార్యాలయంలో దర్శి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు ‘ప్రజా దర్బార్’ నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు.గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ…

ప్రజల చెంతకు మీ ఎమ్మెల్యే.. సమస్యల పరిష్కారమే నా లక్ష్యం..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- బుధవారం తెల్లవారుజామునే కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3 మరియు 4వ వార్డుల్లో కాలినడకన పర్యటించి, స్థానిక సమస్యలను నేరుగా ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఉప్పుచెరువు, జనార్ధన కాలనీ, RTC డిపో పరిసరాల్లో…