google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

తౌషిక్ మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్

నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వ యంత్రాంగం తీరు తౌషిక్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సిపిఐ డిమాండ్ తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుతున్న 6వ తరగతి విద్యార్థి తౌషిక్…

అబ్బురపరిచిన సైన్స్ ఎగ్జిబిషన్

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా ఒంగోలు మండలం కరవ ది గ్రామంలోని వివేకానంద విద్యావిహార్లో సైన్స్ ఎగ్జిబిషన్ పిల్లల ఊహాసక్తికి దర్పణంగా నిలిచింది పిల్లలు చేసిన మోడల్ ప్రాజెక్టు ప్రజలను అబ్బురపరిచాయి ముందుగా గ్రామంలో శాస్త్రవేత్తల…

సీఎం చంద్రబాబు గారితో డా గొట్టిపాటి లక్ష్మీ భేటీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఒంగోలు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.దర్శి నియోజకవర్గ అభివృద్ధి పట్ల కట్టుబడి పనిచేస్తున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…

చదువుల బాటలో విద్యార్థులకు వెన్నుదన్నుగా.. సైకిళ్ల పంపిణీ!

తొలి శుభోదయం ఒంగోలు:- ప్రకాశం జిల్లా ఒంగోలు, సంతమాగులూరు మండలం, ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు సుమారుగా 500 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.…

అవ్వాతాతల మొఖంలో ఆనందం.. ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పింఛను!

తొలి శుభోదయం న్యూస్ అద్దంకి:- ప్రకాశం జిల్లా, అద్దంకి నియోజకవర్గం, ఏల్చూరు గ్రామంలో పండుగ వాతావరణంలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ! రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ మరియు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్వయంగా ఇంటింటికీ వెళ్లి…

గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశ పరీక్షకు మాక్ టెస్ట్ నిర్వహణ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- గురుకుల నిర్వహించనున్న 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షకు హాజరుకానున్నబింగినపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు పోటీ పరీక్ష ఎలా రాయాలో అవగాహన కల్పించేందుకు శనివారం న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో…

జడ్.పి.హెచ్.ఎస్ భీమవరంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :- ఉలవపాడు మండలం లోని భీమవరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి సుబ్బారావు మరియు సైన్స్ ఉపాధ్యాయులు మేడికొండ భాస్కర్ దార్ల అంకయ్య ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించుకున్నారు…

కూచిపూడి ఎస్సీ కాలనీలో అంటరానితనం అస్పృశ్యతపై పై అవగాహన సదస్సు నిర్వహించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్…

తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి:- రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అనుమతితో అంటరానితనం అస్పృశ్యత పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ అన్నారు. మండలంలోని కూచిపూడి ఎస్సీ కాలనీలో శనివారం సాయంత్రం అవగాహన నిర్వహించామన్నారు,…

జిల్లావాసికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం

తొలి శుభోదయం న్యూస్ :- పోలీస్ శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక అతి ఉత్కృష్ట సేవా పథకం జిల్లావాసికి లభించింది. జిల్లాలోని సోమశిల కు చెందిన వేలమూరి శ్రీరామ్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్…

“మహిళా రక్షణకు ‘శక్తి’.. బాలల భద్రతకు ‘అవగాహన’: ఆర్టీసీ బస్టాండ్‌లు మరియు గురుకుల పాఠశాలల్లో మార్కాపురం & ఒంగోలు పోలీసుల చైతన్య కార్యక్రమం!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :- మహిళలు మరియు చిన్నారుల భద్రత కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా మార్కాపురం మరియు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ప్రయాణికులకు ‘శక్తి…

You missed