భూపని లింగయ్య ను పరామర్శించిన ఎమ్మెల్యే ముత్తుముల
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం సత్యవోలు గ్రామంలో ఉండే భూపని లింగయ్య గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తేలుసుకున్న గౌ ” ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్…