Category: ఆంధ్రప్రదేశ్

ఎడ్ల ప్రదర్శనపోటీలను ప్రారంభించిన ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి మరియు ఆకుల నాగేష్

తొలి శుభోదయం న్యూస్ పుల్లలచెరువు:- శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానం 16 రోజుల పండుగ మహోత్సవాలు జెల్లివారి పుల్లలచెరువు గ్రామంలో అత్యంత వైభవంగా ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన రెండు పళ్ళ సైజు ఎడ్ల పందాలు (బండలాగుడు పోటీలు)…

అంగన్వాడి సెంటర్లోపోషణ పక్వాడకార్యక్రమంనిర్వహించిన సిడిపిఓ కే మహిత

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు ఐసిడియస్ ప్రాజెక్టు పరిధిలో కిష్టం శెట్టి పల్లె గ్రామము లోని అంగన్వాడి సెంటర్ పరిధిలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా సిడిపిఓ k.మహిత అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకి బాలింతలకి అలాగే…

చక్రపాదికి అభినందనలు తెలిపిన ఎంప్లాయిస్ యూనియన్

తొలి శుభోదయం న్యూస్ – గిద్దలూరు:- ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడిగా ఉన్న చక్రపాణి యాదవ్ రాష్ట్రస్థాయి పదవి వరించిన సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ గిద్దలూరు డిపో నేతలు అభినందించారు. ఒంగోలులో జరిగిన 18వ ఎంప్లాయిస్ యూనియన్ లో రాష్ట్ర జాయింట్…

జనగణన-2027 ప్రక్రియలో భాగంగా ‘స్వీయ గణన’ (Self-Enumeration) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు ప్రారంభించారు.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఈ సందర్భంగా ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తన కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేశారు. ప్రజలు కూడా ఇదే విధంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జనగణన-2027లో…

గవర్నమెంట్ హాస్పిటల్ కుకూలింగ్ వాటర్ ఫ్రిజ్ డొనేట్చేసిన బీజేపీ నాయకులు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్ నందు యువ బీజేపీ నాయకులు దప్పిలి వినోద్ కుమార్ రెడ్డి తండ్రి దప్పిలి ప్రసాద రెడ్డి జ్ఞాపకార్ధంహాస్పిటల్ కు వచ్చే పేషెంట్ ల కు వేసవి తాపానికి…

179 మంది VOA లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు

టెక్నాలజీని నిత్యం ఫాలో అవ్వండి పొదుపు గ్రూపులను మరింత బలోపేతం చేయాలని సూచన తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో… కందుకూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల వివోఏ లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం…

కందుకూరులోని అన్న క్యాంటీన్ ను సందర్శించిన ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా సందర్శించి, భోజన నాణ్యతను మరియు పరిసరాల పరిశుభ్రతను పరిశీలించాను. అనంతరం సామాన్యుడిలా పేదలతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది.​కేవలం రూ. 5లకే కడుపునిండా భోజనం అందిస్తూ,…

కీసరగుంటలో భారీ జూదంపై పోలీసుల దాడి – 9 మంది అరెస్ట్, నగదు, మొబైళ్లు, వాహనాలు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగం మండలం, కీసరగుంట కాలనీలో జరుగుతున్న అక్రమ జూదంపై పోలీసులు కీలక దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో…

“భారత జనగణన 2027 ప్రారంభం: స్వయం గణన నుంచి ఇంటింటి సర్వే వరకు ప్రజల సహకారం కీలకం – ప్రకాశం జిల్లా ఎస్పీ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- భారత జనగణన – 2027 gbకార్యక్రమం ఏప్రిల్ 16, 2026 నుండి ఏప్రిల్ 30, 2026 వరకు స్వయం ఇండ్ల గణన మొదటి దశ (Self Enumeration – SE) నిర్వహించబడుతుందని ప్రకాశం…

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సాలరీ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను వేగంగా పరిష్కరించి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించిన చెక్

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సాలరీ ప్యాకేజ్ కింద రూ.1.20 కోట్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను వేగంగా పరిష్కరించి, ప్రమాదంలో మరణించిన ఏపీ సచివాలయం ఉద్యోగి శ్రీ పోధిలి భార్గవనాథ్ గారి కుటుంబానికి జిల్లా కలెక్టర్…