మార్కాపురం బస్సు అగ్ని ప్రమాద ఘటనలో క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ లో పరామర్శించిన mrps ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ఈరోజు 28/03/2026 న ఒంగోలు ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న వారిని పరామర్శించి, మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అనంతరం మీడియాతో MRPS జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ మాట్లాడుతూ….కర్నూలు…