లక్ష్మీనరసింహుడి సేవలో MLA ఇంటూరి నాగేశ్వరరావుఅన్నప్రసాదం, క్యూలైన్లలో తనిఖీలు సౌకర్యాలపై భక్తులతో మాటామంతి
తొలి శుభోదయం కందుకూరు:- వలేటివారిపాలెం మండలం మాలకొండపై వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలంటూ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకపూజలు చేశారు. అంతకుముందు పండితులు, అధికారులు నాగేశ్వరరావు కి…