విద్యాంజలి కార్యక్రమం ద్వారా దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలి
తొలి శుభోదయం టంగుటూరు:- విద్యాంజలి కార్యక్రమం ద్వారా దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలనీ టంగుటూరు మండల విద్యాశాఖాధికారులు చెల్లి ఆనందరావు, మహతి బాలాజీ కోరారు. విద్యాంజలి 2.0 కార్యక్రమం పై శనివారం వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత…