ముఖ్యమంత్రి సహాయనిధితో మరో ప్రాణం నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది.
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు మండలం, కోవూరు గ్రామానికి చెందిన పేద రైతు చుంచు రాంబాబు బోన్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఇప్పటికే వైద్యం కోసం 6 లక్షలకు పైగా ఖర్చు చేశారు. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్న రాంబాబు… ఆర్థిక…