google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

టి.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అకడమిక్ ఆడిట్ ముగింపు A గ్రేడ్‌తో విద్యా ప్రస్థానంలో మరో మైలురాయి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ​కందుకూరు: స్థానిక టి.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వయం ప్రతిపత్తి) విద్యా ప్రమాణాల పరంగా మరో ఘనతను సాధించింది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నెల 11 మరియు 13 తేదీల్లో కళాశాలలో నిర్వహించిన అకడమిక్…

ప్రతి ఇంటికి సోలార్ వెలుగులు – అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు

తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:- దొనకొండ మండలం, మల్లంపేట గ్రామంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత సోలార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టిడిపి…

విద్యాభివృద్ధికి నూతన అడుగు – మల్లంపేటలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:- దొనకొండ మండలం, మల్లంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ₹11 లక్షల వ్యయంతో ధాత వడ్లమూడి భూపాల్ గారి సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు.ఈ…

సింగరాయకొండ మండలంలో ఎంఈఓల ఎన్రోల్మెంట్ డ్రైవ్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలంలోని ఎంపీపీఎస్ వెస్ట్ పాఠశాలలో ఎంఈఓలు పర్యటించి పాఠశాల నిర్వహణ, విద్యా కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు జీఎఫ్ఎల్‌ఎన్ (GFLN), విద్యార్థుల ప్రవేశోత్సవ కార్యక్రమాలు, మధ్యాహ్న భోజన (MDM) రిజిస్టర్లు మరియు…

ట్రై సైకిల్స్ (చెత్త తోలే రిక్షాలు,)డస్ట్ బిన్ల పంపిణీ కార్యక్రమానికి పచ్చ జెండా ఊపిన ఎమ్మెల్యే ముత్తుముల

తొలి శుభోదయం న్యూస్ అర్ధవీడు:- మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్ మరియు డస్ట్ బిన్ల పంపిణీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని…

ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు: చంద్రశేఖర రావు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు అగ్నిమాపక శాఖ వారి ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్గిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర రావు సోమవారం తెలిపారు. 14వ తేదీ…

కంభం బస్సు స్టాండులో మంచినీటి చలివేంద్రం ప్రారంభం చేసిన ఎమ్మెల్యే ముత్తుముల

తొలి శుభోదయం న్యూస్ కంభం:- మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఈరోజు సోమవారం కంభం ఆర్టీసీ బస్టాండ్ వద్ద కంభం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంభం మండలం అధికారులు, పోలీస్ అధికారులు,కంభం…

ఒంగోలు పట్టణంలోని నాగార్జున డిగ్రీ కాలేజీలో గంజాయి వ్యతిరేక అవగాహన సదస్సు మరియు విద్యార్థులచే ప్రతిజ్ఞ.

తొలి శుభోదయం న్యూస్ ​ఒంగోలు:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, జిల్లాను గంజాయి రహితంగా మార్చే ఉద్దేశంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఒంగోలు పట్టణంలోని నాగార్జున డిగ్రీ…

బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు రూ.5000/-వేలు జరిమానా విధించిన గౌరవ ఒంగోలు POCSO కోర్ట్ జడ్జీ గారు

కేసులో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్., తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- దొనకొండ మండలంలోని ఒక గ్రామానికి చెందిన 25 సంవత్సరాల వ్యక్తి, 14…

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇంచార్జులకు శిక్షణ అందించిన డా. గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:- మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో భాగంగా, క్లస్టర్ ఇంచార్జులు మరియు కో-క్లస్టర్ ఇంచార్జులకు దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు శిక్షణ అందించారు.పార్టీ బలోపేతం, సమన్వయం, మరియు…