Category: ఆంధ్రప్రదేశ్

లీడ్( సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ )నేషనల్ అవార్డు గెలుచుకున్న నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ కందుకూరు వారు లీడ్ జాతీయస్థాయి అవార్డును పొందారు. ఈరోజు హైదరాబాదులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ వి.షాలినిరెడ్డి, యాజమాన్యం వి.మర్రెడ్డి లకు లీడ్…

“ఆపరేషన్ వజ్రప్రహార్: నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ప్రకాశం పోలీసులు కార్డన్ & సెర్చ్”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేర నియంత్రణ మరియు మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఆపరేషన్ వజ్రప్రహార్ కింద కందుకూరు పట్టణం మరియు లింగసముద్రం మండలం పేదపావని…

పంచాయతీ అభివృద్ధి అధికారుల శిక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన కలెక్టర్…

రాయవరంలో శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న విజయ సునీత… తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా, మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామపంచాయతీ పరిధిలోని, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద నిర్వహిస్తున్న జిల్లా స్థాయి పంచాయతీ అభివృద్ధి అధికారుల…

పాతేపురం గ్రామ పొలాల్లో అక్రమ జూదంపై పోలీసుల భారీ సుడిగాలి దాడి – 7 మంది అరెస్ట్, రూ.1,24,700 నగదు, వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- తర్లుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతేపురం గ్రామ వ్యవసాయ పొలాల్లో గోప్యంగా జరుగుతున్న అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు ముందస్తు ప్రణాళికతో ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదంలో నిమగ్నమై ఉన్న 7…

ఆటో నడుపుతూ జీవనం సాగించే ఓ తండ్రి కూతురికి ఇంటర్ లో “466” మార్క్స్…

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో చెందిన BR OXFORD IIT& MEDICAL ACADEMY కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన షేక్ షాజియా 466/470 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించింది.అయితే షాజియా తండ్రి ఆజామ్ వలి కందుకూరు…

హిజ్రాలకు కౌన్సిలింగ్ ఇచ్చిన – గిద్దలూరు పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా ఇంచార్జ్ SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు గిద్దలూరు పట్టణం లో ని హిజ్రా లకు అర్బన్ సీఐ సురేష్ మరియూ రూరల్ సీఐ రామకోటయ్య కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగిందిగిద్దలూరు మండలం లోని…

మార్కాపురంలో ఈ నెల 18న భారీ ధర్నా

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- కంభం: మార్కాపురం జిల్లా కేంద్రంలో ఈ నెల 18న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం భారీ స్థాయిలో ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.…

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేను చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటన నేడు రెండో రోజుకు చేరుకుంది

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణ అభివృద్ధిని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేను చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటన నేడు రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు ఉదయం మున్సిపల్ కమిషనర్ అనూష మరియు ఇతర అధికారులతో కలిసి 13వ వార్డులోని…

గిద్దలూరులో జనగణన శిక్షణ ప్రారంభం – ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు అవగాహన

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణ కార్యక్రమంలో భాగంగా బుధవారం గిద్దలూరు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని చార్జ్ ఆఫీసర్ ఆంజనేయ రెడ్డి, అదనపు…

పేదలకు భోజనం వాటర్ బాటిల్స్ పంపిణి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో బృందావనం కు చెందిన శీలం సభాపతి గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి భార్య శీలం కోటేశ్వరి సహకారంతో గురువారం స్థానిక ఆర్టీసీ…