విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఇంటర్మీడియట్ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించిన… కందుకూరు పట్టణంలోని సాయిబాబా ఐఐటి- జేఈఈ మరియు నీట్ అకాడమీ విద్యార్థులను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం అభినందించారు.మొదటి సంవత్సరం పరీక్షల్లో 470 మార్కులకు గాను… దాసరి…