పొగాకు కిలో 360 రూ, కి కొనుగోలు చేయాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు టుబాకో బోర్డు లో పొగాకు కొనుగోలు పరిస్థితిని, రైతుల పడుతున్న బాధలను పరిశీలన చేయటం జరిగింది. ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐ టీ సీ తో కుమ్మక్కు అవ్వటం…