Month: April 2026

పొగాకు కిలో 360 రూ, కి కొనుగోలు చేయాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు టుబాకో బోర్డు లో పొగాకు కొనుగోలు పరిస్థితిని, రైతుల పడుతున్న బాధలను పరిశీలన చేయటం జరిగింది. ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐ టీ సీ తో కుమ్మక్కు అవ్వటం…

ప్రతి గ్రామంలో అభివృద్ధి – ప్రతి గడపకు సంక్షేమం

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- ముదువర్తి పాలెం అభివృద్ధి లక్ష్యంగా మంగళవారం సిసి రోడ్లు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది, శిలాఫలకాలు వేసి వదిలేయడం కాదు, పనులు పూర్తి చేసి ప్రజలకు అందించడం మా ప్రభుత్వ విధానం.…

మునిసిపల్ వార్డులలో గల సమస్యలపై కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేసిన పల్నాడు జిల్లా యం.ఆర్. మానవ హక్కుల సంఘం నాయకులు

తొలి శుభోదయం న్యూస్ నరసరావుపేట:- యం.ఆర్. హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున్ రెడ్డి నేషనల్ బోర్డ్ డైరెక్టర్ రోడ్డా తిరుపతయ్య ఆదేశాల మేరకు ఏపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ పి.ఎల్. శ్రీనివాస రావు…

జర్నలిస్టు హత్యకు నిరసనగా సింగరాయకొండ జర్నలిస్టుల నిరసన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ సింగరాయకొండలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు.చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో జరిగిన ఈ దారుణ…

మహిళలపై జరిగే నేరాలు గురించి అవగాహన కార్యక్రమం సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై శ్రీహరి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- మహిళలపై జరిగే నేరాలు గురించి అవగాహన. సింగరాయకొండ లో ని MSR ఫ్యాక్టరీ నందు సింగరాయకొండ కొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వై శ్రీహరి మహిళలు పై జరిగే నేరల గురించి అవగాహనా సదస్సు…

పెట్రోల్ బంకులను రెండవ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

పెట్రోల్ మరియు డీజిల్‌కు ఎటువంటి కొరత లేదని, ప్రజలు, రైతులు, వాహనదారులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు:జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తొలగించేందుకు…

దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభల విజయవంతం చేయండి.

-మార్కాపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పందిటి మోహన్. మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి జి పి రామారావు. తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభలు మే నెల మూడో తేదీ…

ప్రభుత్వ భూములను, స్థలాలను కాపాడాలి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

మార్కాపురం ఆర్డీఓని కలిసి వినతి పత్రం. తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, స్థలాలు, వాగు పోరంబోకు భూములు, స్మశాన స్థలాలను సైతం వదలక ఆక్రమణదారులు యదేచ్ఛగా వెంచర్లు వేసి బహిరంగంగానే అమ్ముకొంటున్నారని, ప్రభుత్వ భూములను స్థలాలను…

ఒంగోలు రైల్వేస్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై ట్రాఫిక్ సీఐ గారి అవగాహన: ప్రయాణికుల భద్రతే ప్రధమ కర్తవ్యం.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఒంగోలు నగరంలో ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకొని ట్రాఫిక్ సీఐ గారి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ…

మే డే ను జయప్రదం చేయండి

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- సీఐటీయూ కనిగిరి మండల కమిటి సమావేశం మండల కన్వీనర్ పి నరేంద్ర అధ్యక్షతన మంగళవారం స్థానిక సుందరయ్య భవనంలో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు పీసీ కేశవరావు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను…