google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: April 2026

హిజ్రాలకు కౌన్సిలింగ్ ఇచ్చిన – గిద్దలూరు పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా ఇంచార్జ్ SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు గిద్దలూరు పట్టణం లో ని హిజ్రా లకు అర్బన్ సీఐ సురేష్ మరియూ రూరల్ సీఐ రామకోటయ్య కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగిందిగిద్దలూరు మండలం లోని…

ఆటో నడుపుతూ జీవనం సాగించే ఓ తండ్రి కూతురికి ఇంటర్ లో “466” మార్క్స్…

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో చెందిన BR OXFORD IIT& MEDICAL ACADEMY కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన షేక్ షాజియా 466/470 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించింది.అయితే షాజియా తండ్రి ఆజామ్ వలి కందుకూరు…

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేను చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటన నేడు రెండో రోజుకు చేరుకుంది

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణ అభివృద్ధిని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేను చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటన నేడు రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు ఉదయం మున్సిపల్ కమిషనర్ అనూష మరియు ఇతర అధికారులతో కలిసి 13వ వార్డులోని…

మార్కాపురంలో ఈ నెల 18న భారీ ధర్నా

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- కంభం: మార్కాపురం జిల్లా కేంద్రంలో ఈ నెల 18న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం భారీ స్థాయిలో ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.…

గిద్దలూరులో జనగణన శిక్షణ ప్రారంభం – ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు అవగాహన

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణ కార్యక్రమంలో భాగంగా బుధవారం గిద్దలూరు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని చార్జ్ ఆఫీసర్ ఆంజనేయ రెడ్డి, అదనపు…

పేదలకు భోజనం వాటర్ బాటిల్స్ పంపిణి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో బృందావనం కు చెందిన శీలం సభాపతి గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి భార్య శీలం కోటేశ్వరి సహకారంతో గురువారం స్థానిక ఆర్టీసీ…

విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఇంటర్మీడియట్ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించిన… కందుకూరు పట్టణంలోని సాయిబాబా ఐఐటి- జేఈఈ మరియు నీట్ అకాడమీ విద్యార్థులను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం అభినందించారు.మొదటి సంవత్సరం పరీక్షల్లో 470 మార్కులకు గాను… దాసరి…

ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులను సప్లమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేయండి

100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం పేద పిల్లల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలకు శిక్షణ…

మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసులు మహిళలు మరియు పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వివిధ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఒంగోలు రూరల్ సీఐ గారి ఆధ్వర్యంలో మండల స్థాయిలో ANMs,…

హెల్త్ స్వచ్ఛంద సంస్థకు 25 కుర్చీలు ఉచితంగా పంపిణీ చేసిన ఒంగోలు వన్ టౌన్ సిఐ వై.నాగరాజు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు, సెక్స్ వర్కర్స్, ట్రాంజెండర్స్ పట్ల వివక్షత విడనాడాలని వారి హక్కులకు ఎక్కడ భంగం కలకుండా వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించే విధంగా అందరూ వారికి సహాయ సహకారాలు అందించాలని అప్పుడే వారి…