కంభం మండలం పరిధిలోని పెట్రోల్ బంకులను పరిశీలించిన తహశీల్దార్
తొలి శుభోదయం న్యూస్ కంభం :-మార్కాపురం జిల్లా కంభం మండలంలోని పలు పెట్రోల్ మరియు డీజిల్ కొరత వున్నదని వస్తున్నటువంటి అపోహాల పైన ఈరోజు ఆదివారం నాడు కంభం మండలం తహశీల్దార్ వి. కిరణ్, ఆర్.ఐ టి. ఆంజనేయులు మరియు వీఆర్వోలు…