సర్వేలు త్వరగా పూర్తి చేయాలి — ఎంపీడీవో వీరభద్రాచారి
తొలి శుభోదయం న్యూస్ కంభం:-. మార్కాపురం జిల్లా కంభం మండలం ఎంపీడీఓ టివీరభద్రచారి శనివారం కందులాపురం 2,3 స్వర్ణ గ్రామాలను సందర్శించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న సర్వేల వివరాలను సిబ్బంది ఎంపీడీవో కు తెలియజేశారు.…