google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: June 2026

టీడీపీ నాయకులు యాదగిరి వాసు గారి సతీమణిని పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ – డాక్టర్ కడియాల లలిత్ సాగర్

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న దర్శి పట్టణ మాజీ టీడీపీ అధ్యక్షులు యాదగిరి వాసు గారి సతీమణిని శనివారం సాయంత్రం సందువారిపాలెంలోని వారి నివాసంలో దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి…

కందుకూరు లో నిలిచిన పొగాకు వేలం –

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు సమీపంలోని దూబగుంట వద్ద 26వ నెంబరు పొగాకు వేలం కేంద్రంలో వేలంపాటను రైతులు శనివారం నిలిపివేశారు. గిట్టుబాటు ధర లభించడం లేదంటూ వేలాన్ని అడ్డుకున్నారు. దాంతో ఒంగోలు రీజనల్ మేనేజర్ జి ఎల్ ప్రసాద్…

ప్రముఖ పుణ్యక్షేత్రం వలేటివారిపాలెం మండలంలో మాలకొండపై రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLA ఇంటూరి నాగేశ్వరరావు

ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ పి.రాజాబాబు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కార్యక్రమంలో పాల్గొన్న సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ, నియోజకవర్గ టిడిపి పరిశీలకురాలు శ్రావణిరెడ్డి, పలువురు నేతలు మాలకొండపై యాగశాల వెనుక 5.6 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం అంతకుముందు,…

సింగరాయకొండలో రూ.47 లక్షలతో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం మరమ్మతులు.. పనులను పరిశీలించిన మంత్రి డోలా

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే తమ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.శనివారం…

ఆంధ్రప్రదేశ్ టీమ్ ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో సింగరాయకొండ క్రీడాకారుడి ప్రతిభ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- జూన్ 17న చీరాలలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ టీమ్ ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్ పోటీలలో సింగరాయకొండకు చెందిన ప్రముఖ చెస్ క్రీడాకారుడు సయ్యద్ షఫీజ్ ప్రతిభ చాటారు. ప్రకాశం జిల్లా తరఫున పోటీల్లో పాల్గొన్న షఫీజ్ మొత్తం…

అన్నదాత ముఖంలో ఆనందమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అన్నదాత ముఖంలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం సింగరాయకొండ…

పరిశుభ్రత – పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న ఆహారం నాణ్యతతో పాటు కేంద్రంలోని పరిశుభ్రత, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు…

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సాయాన్ని కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో నిర్వహించిన…

రైతులకు ప్రతిస్థాయిలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు :- రైతులకు ప్రతిస్థాయిలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు చెప్పారు. ‘ అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ‘ పథకంలో భాగంగా 2026 – 27 సంవత్సరంలో అర్హులైన…

IIT తిరుపతి లో యువకుడికి సీటు.

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- గిద్దలూరు నగర పంచాయతీ సొసైటీ కాలనీకి చెందిన కోడమల సువర్ణరాజ్,అర్పణగ్రెస్ కుమారుడు సైమన్ కి ప్రక్యాతిగాంచిన ఐఐటి తిరుపతి నందు మెకానికల్ ఇంజనీరింగ్ లో సీటు సాదించిన శుభసంధర్భంగా గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ కె.…