అమరావతికి చట్టబద్ధతపై కందుకూరు ప్రజల హర్షం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఉత్సవ ర్యాలీ
మారుమోగిన జై అమరావతి నినాదం తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ… కందుకూరు పట్టణంలో గురువారం సాయంత్రం పెద్ద ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి సూచనలతో….…