google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Author: JALAIAH

మహిళల భద్రతకు భరోసా – శక్తి యాప్ డౌన్‌లోడ్‌పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం & మార్కాపురం, పోలీసులు:- మహిళలు, బాలికల భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ మరియు మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా శక్తి యాప్ డౌన్‌లోడ్‌పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ…

ముఖ్యమంత్రి చంద్రబాబు గారి బహిరంగ సభను జయప్రదం చేయండి : ఎరిక్షన్ బాబు

మార్కాపురం జిల్లా ఆవశ్యకతను, వెలుగొండ నిర్మాణం గురించి ప్రజలకు ఇంటింటికి తిరిగి కరపత్రాల ద్వారా తెలపండి తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ నెల 25 న…

అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) ద్వారా ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ఈ నెల 25వ తేదీన మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో మార్కాపురం పట్టణంలోని మార్కాపురం – తర్లుపాడు రోడ్డులో సాయి బాలాజీ…

సీఎం బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- పట్టణంలోని సాయి బాలాజీ పాఠశాల ఎదురు ఈనెల 25వ తేదీన జరగబోవు సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఇతర అధికారులు ఆదివారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టు…

తప్పిపోయిన చిన్నారి బాలికను అరగంట వ్యవధిలోనే తల్లిదండ్రులకు అప్పగించిన కనిగిరి పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- తేదీ: 23-02-2026 ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో పొదిలి మండలం తలమల్ల గ్రామానికి చెందిన మితుకుల్ల మమత వారి నాలుగేళ్ల కుమార్తె మోక్షితను హాస్పిటల్‌లో చూపించేందుకు కనిగిరి టౌన్‌లోని సుబ్బారెడ్డి హాస్పిటల్‌కు…

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలి.ప్రజల నుంచి 151అర్జీలు.జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

తొలి శుభోదయం న్యూస్ పల్నాడు జిల్లా :- ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని పల్నాడుజిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు.సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్…

ప్రజల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 43 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐపియస్., ఆదేశాల మేరకు మార్కాపురం డి.ఎస్.పి…

పల్నాడులో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

తొలి శుభోదయం న్యూస్ పల్నాడు:- పల్నాడు జిల్లాలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా పర్యవేక్షించారు. పట్టణంలోని కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షా గదులను పరిశీలించారు.…

ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడమే లక్ష్యంతో “మీకోసం” కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 75 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్‌ రాజు ఐపియస్.,గారి ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ…

గిద్దలూరు నియోజకవర్గంలో డాక్టర్ అన్న కృష్ణ చైతన్య జన్మదిన వేడుకలు…

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- బేస్తవారిపేట మండలంలోని చింతలపాలెం గొట్టమిల్లు సత్తెమ్మ గుడి సమీపంలో గల పేద మహిళలకు గిద్దలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు తనయుడు డాక్టర్ అన్న కృష్ణ చైతన్య జన్మదిన సందర్భంగా పేద మహిళలకు చీరల…