లింగసముద్రంలో NTR కాంస్య విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని లింగసముద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద విగ్రహ నిర్మాణ పనులకు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు…