మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే ఇంటూరి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నాను.దర్శనం అనంతరం ఆలయ పరిసరాల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను స్వయంగా…