తాడేపల్లి AP SWREIS కార్యాలయంలో సాంత్వనచెక్కులు పంపిణీ చేసిన మంత్రి డీఎస్ బీవీ స్వామి
తొలి శుభోదయం ఆంధ్రప్రదేశ్ :- అనారోగ్యంతో మరణించిన డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమవసతి గృహాల విద్యార్థుల కుటుంబాలకు భరోసాగా సాంత్వన పథకం కింద రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియాఇటీవల అనారోగ్యంతో మరణించిన ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులకు రూ. 9…