అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన ప్రశాంతమ్మ.
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నిడిముసిలి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి దువ్వూరు పావని గారి భర్త మధు రెడ్డి గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కోవూరు శాసనసభ్యులు శ్రీమతి…